ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలను సమన్వయం చేయాల్సిన బాధ్యత మనదే: TPCC చీఫ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 08:16 PM

 ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారని.. వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత మనదేనని పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగాలు, విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. అయినా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa