ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 07:47 PM

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాలన్న సదుద్దేశంతో గత ప్రభుత్వం విద్యరంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చిందని మాజీమంత్రి జోగురామన్న గురువారం అన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రారంభమైన పలు విద్యాలయల భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలన్నారు. ఆదిలాబాద్ లో పెండింగ్ లో ఉన్న మైనార్టీ హాస్టల్, బీసీ గురుకులంతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa