ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 11:35 AM

టీపీసీసీ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య ముదిరాజ్ ప్రకటించింది. ఆదివారం యాదయ్య సన్మాన కార్యక్రమంలో భాగంగా పీర్లగుట్టలో చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తను గుర్తించి పదవులు ఇస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa