నిజామాబాద్ గ్రామీణ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు సోమవారం జిల్లా కేంద్రంలో పూలంగ్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన చేపట్టుతుండగా ఓ మహిళ నిరసన కార్యక్రమంలోకి చొరబడి డిచ్ పల్లికి చెందిన అశోక్ కుమార్ అనే ఆర్ఎంపీ వైద్యుడిపై చెప్పుతో దాడి చేసింది. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ మహిళలతో అసభ్యకరంగా సవర్తిస్తున్నారని ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa