ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలి: కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 03:37 PM

పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని.. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని MLC కవిత అన్నారు. 'పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడింది. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా 5 గ్రామాలకు రక్షణ ఉంటుంది. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉంది. అక్కడ దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలి' అని AP ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa