ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 03:43 PM

అనపరెడ్డిపల్లి, మర్రిగూడెం గ్రామ లబ్ధిదారులకు మంజూరి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కొత్త బట్టలు కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa