ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 02:08 PM

మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. శనివారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి మహోన్నతమైనదన్నారు. ఇందులో సంఘం కన్వీనర్ ఎంబడి చంద్ర శేఖర్, జిల్లా కోకన్వీనర్ అశోక్ చారి, సిరికొండ రమేష్ లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa