ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయం ఎదుట ఆందోళనకు దిగిన రైతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 02:03 PM

సచివాలయం ఎదుట ఆందోళనకు దిగిన రైతులు . తమ పాస్ పుస్తకాలు తమకు ఇవ్వాలని నిరసనకు దిగిన మహబూబ్‌నగర్ రైతులు . మహబూబ్‌నగర్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు, తమ పాస్ పుస్తకాలు "అడవి" పేరున నమోదు అయ్యాయని, వెంటనే పేరు మార్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందు ధర్నాకు దిగగా, వారిని అరెస్టు చేసిన పోలీసులు . గత బీఆర్ఎస్ హయాంలో 700 ఎకరాలకు పట్టా ఇచ్చారని, ఇంకా 1100 ఎకరాలకు పట్టా ఇవ్వమని అడిగితే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సచివాలయం ముందు ఆందోళనకు దిగిన రైతులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa