ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ గజమాలతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 07:47 PM

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోపాజి అనంత కిషన్ గుప్తాను సోమవారం సంగారెడ్డి శివారులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. శాలువాలతో సన్మానించి భారీ గజామలతో సత్కరించి జ్ఞాపిక ను అందజేశారు. పెద్ద ఎత్తున శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ఆర్యవైశ్య పూర్తి సహకారంతో అమ్మవారి అస్సిలులతో రాజకీయాల్లో తనకు సముచిత స్థానం దక్కిందని తోపాజి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa