నల్గొండ జిల్లాలో శాంతిని భంగం చేస్తున్న మరో మోసం బయటపడింది. వంద రూపాయలపై రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ ఇస్తానంటూ ఓ వ్యక్తి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. పీఏపల్లి మండలంలోని పలుకుతండాలో జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు విచారణ ప్రారంభించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa