ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాశమైలారం పేలుడు ఘటన.. కేసీఆర్ దిగ్భ్రాంతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 02:03 PM

సంగారెడ్డి(D) పాశమైలారం ఘోర అగ్నిప్రమాద ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల BRS అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ జరిపించాలని, క్షత గాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa