ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాశమైలారం ఘటనపై ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 03:37 PM

పాశమైలారం ఇండస్ట్రియల్ కారిడార్‌లో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa