ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగాచి మేనేజ్‌మెంట్‌ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 11:56 AM

పాశపైలారం సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన పరిశ్రమకు సంబంధించి యజమానులు గుర్తించిన లోపాలను సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు గతంలో ఆయా పరిశ్రమలో జరిగాయా, ఒకవేళ జరిగి ఉంటే ఆ ప్రమాదానికి గల కారణాలతో నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఊహాగానాలు, అంచనాలు కాకుండా పూర్తి సమగ్ర విచారణ చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa