ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ ప్రాంతంలో మహిళ పై అత్యాచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 09:19 PM

మహిళ పై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన పాపన్నపేట మండలంలో బుదవారం జరిగింది. ఓ మహిళ కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్న తన చెల్లెలి వద్దకు వెళ్లింది. మంగళవారం సాయంత్రం తిరిగి మెదక్ వచ్చేందుకు బయలుదేరగా ఆమె చెల్లెలి భర్త ఆమెను బైక్ పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa