మహబూబ్నగర్ జిల్లా రాజపూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అధునాతన సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదులను గురువారం ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందిని అన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా జడ్చర్లకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని ఎంపీ అరుణను ఎమ్మెల్యే కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa