ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సనత్నగర్లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 07:32 PM

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో బేగంపేట డివిజన్ లోని బ్రాహ్మణ వాడికి చెందిన కొండమ్మ కు చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైనది. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో ఆర్ధిక సహాయం మంజూరు పత్రం (LOC) ని కొండమ్మ కుమారుడు తరుణ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, నాయకులు శ్రీహరి, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa