ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. పసికందు విక్రయం కలకలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 10:33 AM

నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల పసికందును అమ్మేందుకు ఓ తల్లి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. డబ్బుల విషయంలో తలెత్తిన గొడవతో విషయం బయటపడటంతో తల్లి, పిల్లను కొనుగోలు చేసిన దంపతులతో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa