ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 10:23 AM

TG: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్‌లోని KPHB కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ 3rd ఇయర్ చదువుతోంది. ఇటీవల నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ స్నేహితులు వైష్ణవి, సంజన అవమానించారు. దీంతో ఇంటికి వెళ్లిన నిత్య ఈ నెల 2న గడ్డి మందు తాగగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సదాకర్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa