ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 12:30 PM

TG: మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన తొలుత వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ సందర్భంగా ఉస్మానియా వర్సిటీలోని సరస్వతీ దేవాలయంలోనూ పూజలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa