తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు రంగారెడ్డి మహాసభలు ముగిశాయని ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5, 6 తేదీలలో రంగారెడ్డి 9వ జిల్లా మహాసభలు షాద్ నగర్ పటణంలోని పెన్షనర్స్ భవనంలో జిల్లా అధ్యక్షులు అంజయ్య అధ్యక్షతన జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం రాములు, యశోద, యాదమ్మ, తదితరులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa