ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 03:59 PM

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు రంగారెడ్డి మహాసభలు ముగిశాయని ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5, 6 తేదీలలో రంగారెడ్డి 9వ జిల్లా మహాసభలు షాద్ నగర్ పటణంలోని పెన్షనర్స్ భవనంలో జిల్లా అధ్యక్షులు అంజయ్య అధ్యక్షతన జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం రాములు, యశోద, యాదమ్మ, తదితరులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa