మనసు ఉండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేతల్లో చాటిన మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఉమ్మడి ఏపీకి ఆయన సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే. ఆ కొద్ది కాలంలోనే ఉచిత విద్యుత్, విద్య.. ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజలకు అండగా ఉన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకం.. పాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన సంస్కరణశీలి.. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి(వైఎస్ఆర్) 76వ జయంతి నేడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa