ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మెను విజయవంతం చేయండి: ఎఐటీయూసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 03:13 PM

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలో ఎఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం జరిగే అఖిల భారత సమ్మెలో మండలంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa