ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పృహ తప్పి పడిపోయిన ఆలయ ఈఓ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 03:26 PM

భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ సిబ్బంది, ఈవోపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఈవో స్పృహతప్పి పడిపోగా, భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రాములోరి గుడికి సంబంధించి 889. 50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa