ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 09:39 PM

హైదరాబాద్‌‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీకల్లు ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. కల్తీ కల్లు దుకాణాలను కట్టడి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa