దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. రాష్ట్ర క్యాబినెట్ 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa