ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనానికి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 10:31 AM

కొంత కాలంగా నల్గొండ జిల్లాలో తాళం వేసిన ఇళ్లల్లో పగలు, రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్న ముగ్గురు దొంగలను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ళనల్లగొండ డీపీవోలో డీఎస్పీ శివరామిరెడ్డి మీడియాకు బుధవారం వివరాల ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి కి చెందిన బీసపోగు శాంసన్, బాపట్ల మండలం మురుకుందపూడి కృష్ణ కిశోర్, దుర్గా ప్రసాద్ ముగ్గురు చర్లపల్లి జైలులో పరిచమై స్నేహితులుగా మారారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa