ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 22 నుండి IT 2.0 ద్వారా తపాలా సేవలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 03:21 PM

ఆధునిక తపాల పరిజ్ఞానం IT 2. O ద్వారా వేగవంతమైన మెరుగైన సేవలు ఈనెల 22 నుండి అందుబాటులోకి రానున్నాయని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ డి. శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న సంగారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీస్ లలో ఒక రోజు లావాదేవీలు జరగవని పేర్కొన్నారు. వినియోగదారులు, ఖాతాదారులందరూ సహకరించాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa