వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా బుధవారం సత్తుపల్లిలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa