ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మంలో భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి కింద మునిగిన కారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 02:53 PM

సింగరేణి మండలం గాదె పాడు చర్లపల్లి గ్రామాల మధ్యగల రైల్వే అండర్ బ్రిడ్జి కింద బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి నీరు నిల్వ ఉండటంతో నీటిని అంచనా వేయలేక అటుగా వెళ్తున్న కారు నీటిలో మునిగిపోవడంతో అటుగా వెళ్లే రైతులు అక్కడకు చేరుకొని ట్రాక్టర్ సహాయంతో రైతులు కారుని బయటికి తీశారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు, రైతులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa