ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల ధరలు పెంచిన టీఎస్ఆర్టీసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 08:37 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల ధరలు పెంచిన టీఎస్ఆర్టీసీ. చెప్పా పెట్టకుండా ఒకసారి బస్ టిక్కెట్ ధరలు పెంచుతుండటంతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు  . స్టేజీ చొప్పున పెంచిన టిక్కెట్ ధరల్లో రూ.50 నుంచి రూ.100 వ్యత్యాసం ఉండటం, కుటుంబంతో కలిసి ప్రయాణిస్తే వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు . పైగా ఎయిర్‌పోర్టుకు వెళ్లేటప్పుడు ఒకలా.. వచ్చేటప్పుడు మరోలా ధరలు ఉండటం గమనార్హం. బస్సు కంటే కుటుంబంతో వచ్చిన వాళ్లు క్యాబ్‌లో వెళ్లడమే నయమని భావిస్తున్న ప్రయాణికులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa