ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగిపోయిన నాయకుడు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 03:08 PM

దిగిపోయిన నాయకుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై కోటలు నిర్మిస్తే నిలబడవన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యకమంలో సీఎం మాట్లాడుతూ.."కమ్యూనిస్టులు పార్టీలను అధికారంలో తీసుకువస్తారో లేదో తెలియదు కానీ, అధికారంలో ఉన్నవారిని దించడానికి ఉపయోగపడతారు. 2004లో కాంగ్రెస్ రావడానికి కమ్యూనిస్టుల విద్యుత్ ఉద్యమం కారణ. ఆలోచన మీది అమలు చేసే బాధ్యత మాది." అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa