ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగుల గర్జన మహాసభను జయప్రదం చేయండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 02:40 PM

పినపాక మండలంలో ఆగస్టు 10న జరగనున్న దివ్యాంగుల గర్జన మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ములకపల్లి రవి మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం ఈ బయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పెన్షన్ హామీని అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. అర్హులందరికీ పెన్షన్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa