ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్‌లో సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికలు.. ప్రకటించిన సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 06:34 PM

తెలంగాణలో వాయిదాపడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ చివరిలోగా సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై నిరసనల మధ్య ఈ ప్రకటన చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్, బీజేపీ-బీఆర్‌ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లకు అడ్డు పెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa