ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యుల నిర్లక్ష్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 11:01 AM

TG: నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరకొండలోని బాలవిజయసాయి ఆసుపత్రిలో 4 నెలల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆస్ప్రత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa