ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీటీ రోడ్ల నిర్మాణానికి రూ 8. 45 కోట్ల నిధులు: మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 10:31 AM

అందోల్ నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ. 8.45 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం తెలిపారు. టేక్మాల్ చౌరస్తా నుంచి ఎల్లు పేట చౌరస్తా వరకు 6.4 కిలోమీటర్లు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి వెంకటాపూర్ తాండా వరకు 2.80 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మార్గం సుగమం అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa