కాజీపేటలో రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు చీఫ్ ఎలక్ట్రికల్ లోకో ఇంజనీర్ (సిఈఎల్ఈ) రాథోర్ ను కలిసి కార్మికుల సమస్యలను విన్నవించారు. షెడ్ లో లోకోల నిర్వహణకు స్టాఫ్ పెంచడం, ఈఎల్ఎస్ కు వెళ్లే మార్గంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీఈఎల్ఈ రాథోర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa