ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజావాణిలో ప్రజల సమస్యలు విన్న కలెక్టర్ ప్రావిణ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 03:14 PM

సంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని దరఖాస్తులు స్వీకరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa