ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిడబ్ల్యుడి రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 09:03 PM

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లాలోని అన్ని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, వాహనాలు వెళ్ళలేని తండాలను గుర్తించి, పిడబ్ల్యుడి రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa