ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ కోట దుర్గమ్మ ఆలయ కమిటీ ఎన్నికలు: పద్మ నరేష్ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 08:41 PM

బాన్సువాడ పట్టణంలోని శ్రీ కోట దుర్గమ్మ ఆలయ నూతన కమిటీ ఎన్నికలు ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పద్మ నరేష్ నూతన అధ్యక్షుడిగా, చిదుర శివకుమార్ గౌరవ అధ్యక్షుడిగా, బుడాల సాయిలు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. దాసరి బాలకృష్ణ సెక్రటరీగా, రాగిరి శ్రావణ్ కుమార్ వైస్ సెక్రటరీగా, పత్తి మహేందర్ కోశాధికారిగా, డబ్బేధర్ నవీన్ సహాయ కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు. మాజీ గౌరవ అధ్యక్షులు పత్తి శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు కోటైముల గంగాధర్, ఉప్పరి లింగం ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa