ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరియా కొరతకు కేంద్రమే కారణం: మంత్రి పొన్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:11 PM

 రాష్ట్రంలో యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా సరిపడా యూరియా రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. యూరియా కొరతకు కేంద్రమే కారణమని దుయ్యబట్టారు. BRS యూరియాకు కృత్రిమ కొరతను సృష్టిస్తుందని విమర్శించారు. ఎరువులు సరిపడా ఉత్పత్తి జరగడం లేదన్నారు. రాష్ట్రానికి తగినంత యూరియా ఇవ్వాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa