కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 8,870 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు బుధవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.600 అడుగుల నీరు నిల్వ ఉంది. మిషన్ భగీరథ కుడి, ఎడమ కాలువలకు ఒక గేటు తెరిచి, మొత్తం 7196 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa