సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా, గురువారం ఉదయం జిన్నారం-జంగంపేట రహదారిపై రాయిని చెరువు నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీనితో రెండు గ్రామాల మధ్య రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. జిన్నారం కమిషనర్ తిరుపతి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. నీటి ప్రవాహం పెరిగితే రోడ్డును తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa