వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గడిసింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరు మల్లమ్మ(68)కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అంజయ్య కొంతకాలంగా తాగుడుకు బానిసై తల్లితో పింఛన్ డబ్బుల కోసం గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా వాగ్వాదం జరగ్గా.. ఆవేశంతో ఉన్న అంజయ్య తల్లిని దారుణంగా కొట్టాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మల్లమ్మ మరణించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa