TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ప్రకటన అతితెలివితో కూడినదని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు, 4.47 లక్షల ఆయకట్టు అన్నది అన్నది అబద్దమని స్పష్టం చేశారు. తమ్మిడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణం నిజమని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం అంచనాలు కూడా రూపొందించలేదని.. అటువంటి అంచనాలు హరీశ్ రావు ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa