క్యాప్స్ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ, బెంగళూరు, ముంబయిలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో 20 వేల కోట్లకు పైగా క్యాప్స్ గోల్డ్ బిజినెస్ చేసింది. 50 లక్షలు, బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్ లాకర్లను సైతం పరిశీలించారు. హ్యాకర్ల సాయంతో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను ఓపెన్ చేయిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa