ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాల జిల్లాలో వరదలో చిక్కుకున్న బస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 11:10 AM

నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ఘటన.గోవిందపల్లి వాగు వద్ద రూపనగుడి చెరువు ఉధృతం కావడంతో రహదారిపైకి చేరిన నీరు.  భారీ వరద నీటిలో చిక్కుకుపోయిన ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.   ప్రోక్లైన్లు, రోప్ సహాయంతో వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన గ్రామస్థులు.   సుంకేసుల డ్యామ్ నుంచి నీరు అధికంగా విడుదల కావడంతో ఉయ్యాలవాడ-జమ్మలమడుగు రహదారి పూర్తిగా బంద్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa