ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 07:33 PM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అర్చకులు, మాజీ కౌన్సిలర్లు అయ్యన్న గారి రాజేందర్, పద్మాకర్, ఆలయ కమిటీ పదాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఏలేటి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి, కార్తీక్ కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa