ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల మౌలిక వసతులను తీర్చడమే నిజమైనఅభివృద్ది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 07:47 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీ, సంజయ్ పురి కాలనీలలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజల మౌలిక వసతుల కల్పనే నిజమైన అభివృద్ధి అని, గత పదకొండేళ్లలో జగద్గిరిగుట్ట డివిజన్ లోని పలు బస్తీలలో కోట్లాది రూపాయలు మౌలిక వసతుల కల్పనకు వెచ్చించామని, భవిష్యత్తులో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa