ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి విజయవాడ దుర్గగుడి టోల్ గేట్ వద్ద భక్తుల నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 01:59 PM

నిన్న అర్ధరాత్రి విజయవాడ దుర్గగుడి టోల్ గేట్ వద్ద భక్తుల నిరసన. తమను అకారణంగా శ్రీ అన్నపూర్ణా దేవిని పోలీసులు దర్శించుకొనివ్వకుండా చేశారని పలువురు భక్తుల ఆందోళన. రాత్రి 9.30 గంటలకే టోల్ గేట్ వద్ద తమను నిలిపివేసి పోలీసు వాహనాలలో ఎక్కువ మందిని దర్శనానికి తీసుకెళ్లి తమకు దర్శనం లేకుండా చేశారని భక్తుల ఆవేదన. తమను దర్శననికి అనుమతించాలని పోలీసులపై ఆగ్రహం . సుమారు రెండువేల మంది భక్తులని టోల్ గేట్ వద్ద నిలిపివేసిన పోలీసులు. పోలీసుల తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేసి కన్నీటి పర్యంతమని వెనుతిరిగిన భక్తులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa