ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలా విస్తరణపై జోనల్ కమిషనర్ తో సమీక్ష సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 06:35 PM

కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ఐఏఎస్ సమక్షంలో సబ్దర్ నగర్ నాలా విస్తరణపై స్థానిక ఇండ్ల యజమానులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో ఎస్‌ఎన్‌డీపీ కింద నాలా విస్తరణ పనుల కొరకు 29 కోట్లు మంజూరు అయినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టే పనులపై స్థానికులతో చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa